logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

సిపిఐ ఆఫీసు నందు ఉచిత బస్ పాస్ శిబిరం

భద్రాద్రి కొత్తగూడెం చ0డ్రుగొండ మండలంలో శనివారం రోజు దివ్యాంగులకు (వికలాంగులకు) బస్సు పాసులు ఇవ్వబడును. ఉదయము 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కొత్తగూడెం డిపో మేనేజర్ శ్రీ మలగం. దేవేందర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది... ఈ శిబిరం నిర్వకులు ఇసనపల్లి. శామ్యూల్, B.సుధాకర్ రావు లు తెలియజేసినారు. అర్హులైనl దివ్యాంగులు 1) సదరం ధ్రువీకరణ పత్రం జిరాక్స్ 2). ఆధార్ ధ్రువీకరణ పత్రం జిరాక్స్,3). ఒక ఫోటో,4). ఆన్లైన్ చార్జీ కొరకు 50 రూపాయలు వారి వెంట తీసుకు రాగలరు. ఈ వికలాంగుల బస్సు పాస్ ద్వారా తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆర్డినరీ బస్సులలో ఎక్స్ప్రెస్ బస్సులలో డీలక్స్ బస్సులలో 50% చార్జీతో రాష్ట్రమంతా తిరగవచ్చును. అని వారు తెలియజేసినారు. ఈ అవకాశాన్ని చండ్రుగొండ మండలంలో ఉన్న విక లాంగులు అందరూ ఉపయోగించుకోగలరు..... కొత్తగూడెం డిపో మేనేజర్ గారు ఒక ప్రకటనలో తెలియజేశారు.సంప్రదించ వలసిన ఫోన్ నెంబర్లు...,9959225959....93467 28893 90103 74644🌹🌹🙏🙏

164
2795 views

Comment