logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

తిరుమల శ్రీవారి దర్శనాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖ

తిరుమల శ్రీవారి దర్శనాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డికి ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు.

ఈ మేరకు లేఖ రాశారు. ప్రతివారం (సోమవారం నుంచి గురువారం) ఏదైనా 2 రోజుల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనం కోసం 2 లేఖలు, ప్రత్యేక దర్శనం కోసం 2 లేఖలు స్వీకరించబోతున్నట్లు లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.

114
3450 views

Comment