logo

చిత్తూరు జిల్లా కొంగరెడ్డిపల్లిలో తనపై దాడికి పాల్పడిన టీడీపీ నాయకుల సీసీ కెమెరా విజువల్స్‌

02.04.2025
తాడేపల్లి

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ను కలిసిన చిత్తూరు ఐదో డివిజన్‌ వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌ మురళీధర్‌ రెడ్డి

చిత్తూరు జిల్లా కొంగరెడ్డిపల్లిలో తనపై దాడికి పాల్పడిన టీడీపీ నాయకుల సీసీ కెమెరా విజువల్స్‌ వైయస్‌ జగన్‌కు చూపిన మురళీధర్‌, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టినందుకు చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్‌ మోహన్‌ అనుచరులు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారని, ఎమ్మెల్యే అరాచకాలను వైయస్‌ జగన్‌కు వివరించిన మురళీధర్‌ రెడ్డి.

మురళీ కుటుంబానికి న్యాయం జరిగేవరకూ పూర్తి అండగా ఉంటామని శ్రీ వైయస్‌ జగన్‌ హామీ, అవసరమైన పూర్తి న్యాయ సహాయం అందించనున్నట్లు వారికి భరోసా

చిత్తూరు వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్‌ విజయానంద రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ వైయస్‌ జగన్‌ ను కలిసిన మురళీధర్‌ రెడ్డి.

39
6250 views