logo

గువ్వల చెరువు ఘాట్ లో లారీ కారు ఢీ... కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి

వైఎస్ఆర్ జిల్లా.

కడప రాయచోటి రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం...

గువ్వల చెరువు ఘాట్ లో లారీ కారు ఢీ... కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి

కారుపై పడ్డ లారీ...

కారులో ఇరుక్కు పోయిన ముగ్గురు మహిళలు, ఒక పురుషుడు ,ఒక చిన్నారి మృతి......

బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్న ప్రయాణికులు

రాయచోటి నుండి కడప కు వస్తున్న సమయంలో గువ్వల చెరువు రెండవ ఘాటులో జరిగిన ఘటన...

మృతులు బద్వేలు మండలం చింతపుత్తయ పల్లె కు చెందిన వారుగా గుర్తింపు..

ఒకే కుటుంబానికి చెందిన వారుగా నిర్ధారణ

జాతర నేపద్యంలో బెంగళూరు నుంచి బద్వేలు కు వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం

12
1825 views