logo

రాష్టంలో 2026 నాటికి మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేట, కాకినాడ గేట్ వే పోర్టులతో పాటూ, జువ్వలపాలెం దిన్నే, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హర్బర్ నిర్మాణాలను పూర్తిచేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు

*AP*
రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

పోర్టుల ఆపరేషన్-మెయింటెనెన్స్‌పైనా అధికారులతో చర్చించారు.

రాష్టంలో 2026 నాటికి మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేట, కాకినాడ గేట్ వే పోర్టులతో పాటూ, జువ్వలపాలెం దిన్నే, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హర్బర్ నిర్మాణాలను పూర్తిచేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు

0
0 views