logo

తొక్కిసలాటపై స్పందించిన కోహ్లి



బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటపై ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి స్పందించారు. అంతకుముందు ఆర్సీబీ ఫ్రాంచైజీ చేసిన ప్రకటనను ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ 'మాటలు రావడం లేదు. ఈ బాధ వర్ణనాతీతం' అని క్యాప్షన్ ఇచ్చారు. హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని జోడించారు. కాగా తొక్కిసలాట ఘటనలో 11 మంది అభిమానులు మరణించిన విషయం తెలిసిందే.

0
567 views