logo

ఒకే ఇంట్లో ఐదుగురికి "తల్లికి వందనం".. ₹65వేలు జమ..

యస్.టి.డి. న్యూస్: "తల్లికి వందనం" నిధులు తల్లుల ఖాతాల్లో జమవుతున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సుమారు 6లక్షల మంది విద్యార్థులున్నారు. ఒక్కో విద్యార్థికి ₹13వేల చొప్పున జమ చేస్తున్నారు. విడపనకల్లు మం. మాళాపురం గ్రామానికి చెందిన రామాంజినేయులు, రత్నమ్మ దంపతులకు ఆరుగురు సంతానం కాగా ఐదుగురు ఈ పథకానికి ఎంపికయ్యారు. తల్లి ఖాతాలో రూ.65 వేలు జమైంది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు చంద్రబాబు నాయుడుకి మంత్రి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు.

20
1471 views