డాక్టర్ సాప పండరికి మాజీ ఎంపీపీ చే ఘనంగా సన్మానం:-
డాక్టర్ సాప పండరికి మాజీ ఎంపీపీ చే ఘనంగా సన్మానం:-
సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ """తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం RTI సెల్""""పదోన్నతి పొందిన సందర్భంగా కుబీర్ మండల మాజీ ఎంపీపీ వడ్నం జ్యోతి నాగేశ్వర్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ వడ్నం జ్యోతి నాగేశ్వర్ మాట్లాడుతూ"""బలమే జీవనం-బలహీనమే మరణం"""అనే వివేకానందుని మాటలను నిజజీవితంలో సాప పండరి సాధించి చూపించాడని, ప్రశ్నించే గొంతుక కలవాడు,సామాజిక సేవకుడు, అసాధారణ పనులను """సుసాధ్యం చేయడంలో తనకు తానే సాటి అంటూ""" మార్పు కొరకు తన వంతు ఒంటరిగా పోరాడుతూ ముందుకు వెళ్తున్నందున, ఇదే విధంగా యువతలో,గ్రామీణ ప్రాంత సామాన్య మానవులలో కూడా చైతన్యం రావాలని, అప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు