logo

కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా ముస్లిం మైనార్టీ కి దక్కింది.

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ని ముస్లిం మైనారిటీలకు ఇవ్వాలని టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారి ని ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని మరియు పిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సార్ గారినికోరుకుంటున్నాము కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మరియు ఐ ఎన్ టి యు సి తాలూకా అధ్యక్షులు మహబూబ్ అల్లి మాట్లాడుతూకాంగ్రెస్ పార్టీలో ఉన్నతమైనటువంటి పదవులు ముస్లిం మైనార్టీలకు ఎక్కడ కూడా కేటాయించడం లేదు దయచేసి మా విన్నపాన్ని స్వీకరించి నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్ష పదవి ముస్లిం మైనారిటీలకు ఇవ్వాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేస్తున్నా ం రాష్ట్రస్థాయిలో కూడా ముస్లిం మైనారిటీలకు ఉన్నతమైనటువంటి పదవులు ఇవ్వాలని జిల్లా స్థాయిలో కూడా ముస్లిం మైనారిటీలకు ఉన్నతమైనటువంటి పార్టీ పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర పెద్దలందరూ కూడా ఆలోచన చేసి ముస్లిం మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీలో సముచిత న్యాయం చేకూర్చాలని అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని నిబద్ధతతో నిజాయితీతో కాంగ్రెస్ పార్టీకి అండగా ఎక్కువ శాతం ముస్లిం మైనారిటీలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు ఉంటారు కాబట్టి ముస్లిం మైనార్టీలకు రాజకీయంగా ఉన్నత పదవుల్లో అవకాశం కల్పించాలనిఒక ప్రకటనలో డిమాండ్ చేస్తున్నాము ముస్లిం మైనారిటీ నాగర్ కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షులు మరియు ఐఎన్పియుసి అచ్చంపేట తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ ఒక ప్రకటనలో డిమాండ్ చేస్తున్నాము

12
1137 views