logo

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు రావాలని ఆహ్వానం.

హైదరాబాద్: బోనాల ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా శ్రీ ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించారు.

జూలై 13 న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా మంత్రులు కొండా సురేఖ గారు, పొన్నం ప్రభాకర్ గారితో పాటు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, అర్చకులు కలిసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి గారికి ఆహ్వాన పత్రికను అందించారు.

ఈ సందర్భంగా మహంకాళి ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి గారికి ఆశీర్వచనం అందించారు.

0
0 views