సకాలంలో వ్యవసాయ రైతులకు రుణాలు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేసిన SJWHRC ప్రతినిధులు-సానుకూలంగా స్పందించిన యు బి ఐ మేనేజర్ మోరే అర్పిత్
సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ ఆదేశానుసారం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భైంసా బ్రాంచ్ మేనేజర్ మోరే అర్పిత్ కు సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్"""తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం విభాగం చైర్మన్"""డాక్టర్ సాప పండరి """దళారులతో సంబంధం లేకుండా-వ్యవసాయదారులకు సకాలంలో రుణాలు మంజూరు చేయాలని కోరగా, సానుకూలంగా స్పందించిన మేనేజర్ మోరే అర్పిత్ తప్పకుండా థర్డ్ పార్టీతో సంబంధం లేకుండా రైతులకు రుణాలు మంజూరు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సిబ్బంది కె.విట్టల్, భైంసా మండలం SJWHRC డైరెక్టర్ అడెల్లి సాయికిరణ్, కొత్తూరువార్ శంకర్ పలువురు పాల్గొన్నారు