logo

హర్యానా గవర్నర్ ని కలిసిన ఈటెల రాజేందర్.

హైదరాబాద్ : రాజ్ భవన్ లో హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీ ఈటల రాజేందర్ గారు.

“ప్రజల కథే నా ఆత్మకథ”
బండారు దత్తాత్రేయ
పుస్తకాన్ని ఈటల గారికి అందించారు.

1
152 views