హర్యానా గవర్నర్ ని కలిసిన ఈటెల రాజేందర్.
హైదరాబాద్ : రాజ్ భవన్ లో హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీ ఈటల రాజేందర్ గారు. “ప్రజల కథే నా ఆత్మకథ” బండారు దత్తాత్రేయ పుస్తకాన్ని ఈటల గారికి అందించారు.