logo

వెనుక బడిన బాలుర వసతి గృహాన్ని ఏ సీ బీ అధికారుల తనిఖీ

వెనుక బడిన బాలుర వసతి గృహాన్ని ఏ సీ బీ అధికారుల తనిఖీ

అచ్చంపేట,జూన్27,:నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట కేంద్రంలోగలవెనుకబడిన తరగతుల బాలురవసతిగృహంలో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు.మహబూబ్నగర్ ఏసీబీ డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణఆధ్వర్యంలోఅన్నిశాఖలఅధికారులతో కలిసి తనిఖీలుచేపట్టడంతోఒక్కసారిగాఅవాక్కయ్యారు. వసతి గృహాలలో18రకాలరికార్డులనుసంబంధితవార్డెన్లుమెయింటెనెన్స్,చేయాల్సిఉంటుంది.అందుకుసంబంధించినప్రతిరికార్డులనుక్షుణ్ణంగా పరిశీలన చేపట్టారు.ప్రధానంగా 2024- 25, 2025-26ఆర్థికసంవత్సరానికిసంబంధించిన అన్ని విషయాలనుకూలంకుషంగాఅధికారులు పరిశీలన చేస్తున్నారు.విద్యార్థులకునాణ్యమైనభోజనంఅందించారా వసతి గృహ పరిసరాలపరిశుభ్రతవిద్యార్థులసంఖ్య మెనూపాటించారారికార్డులనమోదుప్రక్రియన్యాయబద్ధంగా ఉందా లేదా అనేక విషయాల పట్లదాదాపుఐదారుశాఖలకుసంబంధించినఅధికారులుకలిసి అన్నికోణాల్లో పరిశీలనచేస్తున్నార రు.పరిశీలనఅనంతరంమీడియాతో అన్నివిషయాలువివరిస్తామనిసంబంధిత అధికారులు తెలిపారు.

7
118 views