logo

బుక్కరాయసముద్రం వైసిపి పార్టీ మండల కన్వీనర్ గా గువ్వల శ్రీకాంత్ రెడ్డి

యస్.టి.డి న్యూస్: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం వైసీపీ పార్టీ మండల కన్వీనర్ గా సింగనమల నియోజకవర్గ సీనియర్ నాయకులు అయిన గువ్వల శ్రీకాంత్ రెడ్డిని నియమిస్తూ వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా గువ్వల శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ నాకు ఈ అవకాశం కల్పించిన వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరియు సింగనమల నియోజకవర్గ సమన్వయకర్త సాకే శైలజ నాథ్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. 2029 ఎలక్షన్లలో మరోసారి వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిగా డాక్టర్ సాకే శైలజనాత్ ను ఎమ్మెల్యేగా గెలుపుకు కృషి చేస్తానన్నారు.

0
317 views