logo

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కుటుంబ సమేతంగా కలిసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు...

పవర్ న్యూస్ తెలుగు దినపత్రిక, జుక్కల్ నియోజకవర్గం ప్రతినిధి నాగభూషణం, కామారెడ్డి జిల్లా : జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కూతురు తోట జసింత ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (LSE) లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సందర్భంగా..శనివారం రోజు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి ని వారి నివాసంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తోట జసింతను అభినందించి, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశీర్వదించారు.

1
154 views