logo

చార్ ధామ్ యాత్ర 24 గంటలు నిలిపివేయాలని ఆదేశాలు....

ఉత్తరకాండ్ రాష్ట్రంలో బారి వర్షం కారణంగా యాత్రను 24 గంటలుపాటు రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. హరిద్వార్, రుషికేస్, శ్రీనగర్, రుద్రప్రయోగ, వికాస్ నగర్ వద్ద యాత్రికులును ఆపేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఇవాళ రేపు బారి వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అందువల్లన రెడ్ అలర్ట్ జారీ చేశారు.

14
2423 views