logo

పిల్లల బాల్యము కాపాడాలని అంటూ..బసటగా నిలిచిన దంపతులు....

చీపురుపల్లి: చీపురుపల్లికి చెందిన పిసి. స్వరూప్, ప్లోరెన్స్ దంపతులు ఇద్దరు గవర్నమెంట్ ఉపాధ్యాయులు. కుమార్తె యూసి పది తరగతి, కుమారుడు ఇరాన్ 7వ తరగతి చదువుతున్నారు. తల్లిదండ్రులు చీపురుపల్లి పల్లి మండలంలోని గచ్చలవలస పాఠశాలలో పని చేస్తున్నారు. పిల్లలు ఇద్దరుని ప్రభుత్వం పాఠశాలల్లో చదివిస్తూ ...కార్పొరేట్ సంస్థలు వలన పిల్లల బాల్యం పోతుందని, అందుకే మా పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించామినీ చెప్పి అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నారు.

15
310 views