logo

కోరుట్ల పోలీస్ గణేష్ నిమజ్జనం పండుగ సందర్భంగా అన్ని మతాల పెద్దలు మరియు కుల సంఘాల పెద్ద మనుషులతో పీస్ కమిటీ మీటింగ్

కోరుట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సెప్టెంబర్ ఆరో తరగతి జరగబోయే గణేష్ నిమజ్జనం పండుగ సందర్భంగా అన్ని మతాల పెద్దలు మరియు కుల సంఘాల పెద్ద మనుషులతో పీస్ కమిటీ మీటింగ్ కోరుట్ల సిఐ బి సురేష్ బాబు గారు, ఎస్ఐ ఎo. చిరంజీవి గారి ఆధ్వర్యంలో మీటింగ్ నిర్వహించడం జరిగింది. సిఐ గారు మాట్లాడుతూ నిమజ్జనం రోజు కోరుట్ల టౌన్ మరియు రూరల్ ఏరియాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ ప్రశాంతంగా నిమజ్జనం పండుగ నిర్వహించుకోవాలని, మరియు ఇతర మతాలని ఎవరు కించపరచకుండా మరియు మీ దృష్టికి వచ్చిన లేదా సోషల్ మీడియా ద్వార ప్రచారం అయ్యే రూమర్స్ ని నమ్మకుండా సంబంధిత పోలీసు వారికి తెలియజేస్తూ, అందరూ పోలీసు వారికి సహకరించాలని కోరడం జరిగింది.
ఇట్టి మీటింగ్కి గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు మరియు అన్ని మతాల పెద్దలు హాజరయ్యారు.

1
531 views