logo

పాడేరు: సమగ్ర శిక్షా సీఆర్పీ లకు పాఠశాల సామాజిక తనిఖీ పై శిక్షణ

సమగ్ర శిక్షా సీఆర్పీ లు ఎప్పటికప్పుడు పాఠశాల పనితీరుపై మ్యూల్యాంకనం చేయాలని ఏపీసీ స్వామి నాయుడు సూచించారు. మంగళవారం సమగ్ర శిక్షా పాడేరు డివిజన్ సీఆర్పీలకు సామాజిక తనిఖీ పై ఒక రోజు శిక్షణా కార్యక్రమం పాడేరులో నిర్వహించారు. ఈ శిక్షణను ఉద్దేశించి ఏసీపీ మాట్లాడారు. సామాజిక తనిఖీపై అవగాహన చేసుకోవాలని సమగ్ర శిక్ష సీఎంఓ జ్ఞాన ప్రకాష్ అన్నారు. ఈ శిక్షణకు డిఆర్పీలుగా జి వాసుదేవ్, ఎస్ శ్యాంసుందర్, గంగరాజు వ్యవహరించారు.

8
4 views