logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రాజ్యాధికారమే లక్ష్యంగా దళితులు ముందుకు సాగాలి.ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య

మెదక్ జిల్లా నిజాంపేట్ మండల కేంద్రంనికి చెందిన నూతనంగా గెలుపొందిన నిజాంపేట్ 3 వార్డు మెంబర్ బండారి ఎల్లం 12వ వార్డ్ అయినా కొమ్మాట పుష్ప సుధాకర్ ను వార్డ్ మెంబర్లను ఘనంగా శాలువాతో సన్మానించిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు . రాజకీయంగా విద్య పరంగా ఆర్థికంగా వీటన్నింటిని ఎదుర్కోవాలంటే రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రతి ఒక్క దళితుడు పోరాటం చేయవలసిందిగా ఆయన సూచించారు ఈ యొక్క కార్యక్రమంలో వారితో కాంగ్రెస్ నాయకులు గరుగుల శ్రీనివాస్ స్వామి తదితరులు పాల్గొన్నారు

37
2261 views

Comment