logo

శ్యామనాయక్ తండా , తాండ్ర నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఖానాపూర్ ఎమ్మెల్యే : 40 లక్షల రూపాయలతో గ్రామపంచాయతీ భావనల ప్రారంభం :


ముఖ్యతిదులుగా హాజరైన నిర్మల్ ,ఆదిలాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు :

ఉట్నూర్ మండలంలోని శ్యామనాయక్ తండా , తాండ్ర గ్రామాల నూతన గ్రామ పంచాయతీ భవనాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నా నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ , ఆదిలాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ . రూ 40 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ కార్యాలయాలను టెంకాయ కొట్టి ప్రారంభించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో గ్రామాలు అబివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాయ్ అని , ప్రజలు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పతకాలు , అభివృద్ధిని గుర్తించి సహకరించాలని , గ్రామాల్లోని సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే గారు త్వరతిగతిన పూర్తి చేస్తామని , వేసవి కాలంలో అవసరం ఉన్న ప్రతి చోట బోర్ వెల్స్ వేస్తాం అని , అర్హులైన లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి రెండవ విడతలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేస్తామని , సీసీ రోడ్స్ , డ్రైనేజీ పనులు తీసుకొస్తామని , అన్ని విధాలుగా గ్రామాల అబివృద్ధి మా లక్ష్యమని ఆయన అన్నారు . ఈ కార్యక్రమంలో అధికారులు , గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

2
932 views