logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

హిందూపురం: శ్రీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు ముక్కెడుపేట 7వ వార్డులో రూ.92.5 కోట్ల అభివృద్ధి నిధులలో భాగంగా రోడ్లు మరియు

డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారుఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముక్కెడుపేట ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే లక్ష్యమని తెలిపారుఈ పనులు పూర్తయిన తర్వాత ప్రాంత ప్రజలకు రహదారి సౌకర్యం మెరుగుపడటంతో పాటు డ్రైనేజీ సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారమవుతాయని తెలిపారు....శ్రీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు ముక్కెడుపేట 7వ వార్డులో 92.5 కోట్ల నిధులలో రోడ్లు మరియు డ్రైన్లు కోసం భూమి పూజ జరిగినది. అలాగే రంజాన్ మరియు ఉగాది పండుగ సందర్భంలో పారిశుద్ధ కార్మికులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగినది ఇందులో పాల్గొన్నది ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శులు డాక్టర్ సురేందర్ సార్ శ్రీనివాసులు సార్ మున్సిపల్ చైర్మన్ డి. ఈ. రమేష్ 7వ వార్డ్ కౌన్సిలర్ నాసిరాబాను కింగ్ షఫీ సీనియర్ నాయకులు ఆర్ఎంఎస్ షఫీ అమర్నాథ్ సనావుల్లా నెట్టప్ప మరియు టిడిపి కార్యకర్తలు ఐ.టీడీపీ ఇన్చార్జ్ ఆసిఫ్ జంషీర్ అబూబకర్ అల్లా బకాష్ దాదా పీర్ మరియు వార్డ్ ప్రజలు ఇందులో పాల్గొన్నారు.

18
724 views

Comment