Nallapareddy Prasanna Kumar Reddy ఆధ్వర్యంలో ఘనంగా షేక్ జాఫర్ వివాహ వేడుక
నెల్లూరు నగరంలోని రంగనాయకులపేట మాదాల బలతిమ్మయ్య కళ్యాణ మండపంలో కోవూరు మండలం పెద్ద పడుగుపాడు గ్రామానికి చెందిన షేక్ రసూల్ బాషా – షేక్ జాఫరున్నీసా దంపతుల కుమారుడు షేక్ జాఫర్ మరియు నూర్-ఏ-చష్మి ల వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది.
ఈ శుభకార్యానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రివర్యులు, వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు Nallapareddy Prasanna Kumar Reddy నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు Pachipala Radhakrishna Reddy, Shivuni Narasimha Reddy, Attipalli Anoop Reddy, Kavanagiri Prasad తదితరులు పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.