ప్రపంచంలో ఎక్కడ ఎన్నడూ జరగని విధంగా ప్రధాని మోది పిలుపు మేరకు 21వ తారీకు న జరిగిన యూగాంద్ర సుందర నగరం అయిన విశాఖ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, మరియు ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేష్. మరియు సహచర మంత్రులు ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజలు కలిసి నిర్వహించిన ఈ 11వ అంతర్జాతీయ యోగా డే , ప్రపంచం అంతా ఆంధ్ర రాష్ట్రం విశాఖ వైపు చూసే విధంగా మంత్రి లోకేష్ బాబు ఎంతో శ్రమించి ఈ కార్య క్రమం నిర్వహించి రెండు గిన్నిస్ రికార్డు లు సాధించారు ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము నకు చాలా గర్వకారణం....
read more