logo

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అమరావతి రాజదాని మహిళలను సాక్షి మీడియా లో మహిళలను కించ పరిచే విధంగా మాట్లాడించారు మనం సభ్య సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నాము అన్న ఇంకిత జ్ఞానము కూడా లేకుండా అమరావతికి చుట్టూ పక్కల ఉన్న మహిళలు ను అసభ్యంగా మాట్లాడుతు వాళ్ళను వేశ్యలు అని భారత దేశం లోనే ఆంధ్ర ప్రదేశ్ పెద్ద వేశ్య వాటిక అని జగన్ తన సాక్షి మీడియా లో చెప్పించడం ముమ్మాటికీ నేరం ఇలాంటి వారి మీద ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి

నగరి చిత్తూరు జిల్లా [08-06-2025]
*మాజీ ముఖ్యమంత్రి జగన్ పెంచి పోషించిన విష నాగులు ఒక్కొక్కటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అమరావతి మహిళలను కారుకూతలు కూస్తున్నాయి
*మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సొంత మీడియా అయిన సాక్షి లో కృష్ణంరాజు అనే ఒక ఏర్నలిస్ట్ రాజదాని మహిళల గురించి వంగ్యాస్త్రాలతో మహిళల ను కించ పరిచే విధంగా తన సాక్షి మీడియా లో చెప్పించడం సభ్య సమాజం తల దించుకునే విధంగా కొమ్మినేని అనే జర్నలిస్ట్ మాట్లా డించడం కృష్ణంరాజు అనే అతను అమరావతి మహిళలను వేశ్యలు అని తప్పుగా మాట్లాడుతుంటే కందించకపోవడం
*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆడబిడ్డలను వేశ్యలు గా చిత్రీకరిస్తూ విష ప్రచారం సాక్షిలో చేస్తున్నారు
*2024 ఎన్నికలు తరువాత కొత్త ప్రభుత్వం మారిన తరువాత అమరావతి మళ్ళీ పునః ప్రారంభం అయిన దానిని జగన్ రెడ్డి జీర్నించు కోలేకుండా ఇలాంటి అసత్య ప్రచారం చేస్తూ తన సాక్షి మీడియా పబ్బం గడుపుతున్నారు
*సాక్షి మీడియా యజమానులు అయిన భారతి రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మహిళలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి
*అలా చెప్పకపోతే మహిళలను కించ పరిచేలా సాక్షి మీడియా లో ప్రచారం చేసినందుకు మహిళామణులు అందరూ నిరసన తెలియజేస్తూ ఉద్యమించాలి
*ఒకప్పుడు అసెంబ్లీ సాక్షిగా అమరావతి మహిళా రైతులను అమరావతి రాజదాని కోసం దీక్ష చేస్తున్న వారి అసత్య ప్రచారం చేస్తూ మాట్లాడిన గత వైసిపి ఎమ్మెల్యే లు
*నాడు అసెంబ్లీ సాక్షిగా భువనమ్మను అవమానించారు నేడు సాక్షి మీడియా వేదికగా ఆంధ్ర రాష్ట్ర మహిళలను అవమానించారు
*34వేల ఎకరాలు ఇచ్చినటువంటి అమరావతి రైతులను అమరావతి ఆడబిడ్డలను కించ పరిచే విధంగా మాట్లాడించారు సాక్షి మీడియా లో
*అమరావతిపై రగిలిపోతున్న జగన్ రెడ్డి
మూడు రాజధానుల పేరిట ఐదేళ్లపాటు రాక్షస క్రీడ ఆడి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను చంపేశాడు.. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు సైకో రెడ్డి జగన్..

2024 ఎన్నికల్లో ఊహించని షాక్ ఇచ్చిన రాష్ట్ర ప్రజలపై, ముఖ్యంగా అమరావతిపై రగిలిపోతూ..
ప్రజలు ఇచ్చిన తీర్పును వెన్నపోటు దినం అన్నడు..
అది చాలదన్నట్లు ఇప్పుడు సాక్షి ఛానల్‌లో వేశ్యల రాజధాని అని ప్రచారం చేసే దుర్మార్గపు పనికి పూనుకున్నాడు..
ఇది చాలదా జగన్ రెడ్డి ఎలాంటి వాడు, ఎలాంటి మైండ్ సెట్ కలిగిన వాడు అని చెప్పడానికి.
తనను ఓడించారనే ఒకే ఒక్క కారణంతో మొత్తం రాష్ట్రాన్ని వేశ్యల రాష్ట్రం అని చెప్పి, రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చాలని, నాశనం చేయాలని చూస్తున్నాడంటే.. జగన్ ఎలాంటి వాడు అనేది రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి.

8
1130 views